ఒక గ్రామం లో ఒక తాత,మనుమడు వుండే వారు. మనుమడు ఏదో కొంత కవిత్వం
రాస్తూవుండే వాడు. తాత మనుమడిని నామీద కూడా కవిత రాయరా అని అడిగాడు.
అప్పుడు ఆ చిలిపి మనుమడు ఇలా రాశాడు.
రాస్తూవుండే వాడు. తాత మనుమడిని నామీద కూడా కవిత రాయరా అని అడిగాడు.
అప్పుడు ఆ చిలిపి మనుమడు ఇలా రాశాడు.
భళి భళీ మా తాత బల్లెంబు చేబూని పుల్లాకు (ఎంగిలి విస్తరాకు) తూటుగా పొడిచినాడు
ఎద్దుచ్చ బోయంగ ఏరులై పారంగ లంకించి లంకించి దాటినాడు
నాగులాపురము కాడ నక్క తరుముకు రాగ తిరువళ్ళూరు దాక పరుగు తీసినాడు
కర్ర చేత బట్టి యెదర ఎవ్వరు లేక చెట్టుతో సాము గరిడీ చేసినాడు కర్రిరిగి పోవంగ
కిందబడి ఎక్కెక్కి ఏడ్చినాడు. భళి భళీ మాతాత వీరత్వ మేరీతి పొగడ గలను.
ఎద్దుచ్చ బోయంగ ఏరులై పారంగ లంకించి లంకించి దాటినాడు
నాగులాపురము కాడ నక్క తరుముకు రాగ తిరువళ్ళూరు దాక పరుగు తీసినాడు
కర్ర చేత బట్టి యెదర ఎవ్వరు లేక చెట్టుతో సాము గరిడీ చేసినాడు కర్రిరిగి పోవంగ
కిందబడి ఎక్కెక్కి ఏడ్చినాడు. భళి భళీ మాతాత వీరత్వ మేరీతి పొగడ గలను.
ఈ కైత చదివి యిరిగిన కర్రతో మా తాత నన్ను బాగ ఉతికినాడు.